Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు ఆరోగ్యం కోసం కుమార్తెను బలిచ్చిన కసాయి తల్లి

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (15:11 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న 16 యేళ్ల కుమారుడి ఆరోగ్యం బాగుపడాలని కన్న కుమార్తెను బలిచ్చిందో కసాయి తల్లి. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. డీఎస్పీ తరుణ్ కాంత్ వెల్లడించిన వివరాల మేరకు.. రేఖ అనే మహిళకు 16 యేళ్ల కుమారుడు నికేంద్ర సింగ్ ఉన్నాడు. ఈ బాలుడినికి గుండెలో రధ్రం వుందని వైద్యులు చెప్పారు. పైగా, అతని మానసికస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో ఎవరినైనా బలిస్తే కొరుడు ఆరోగ్యం బాగుపడుతుందని రేఖకు కొందరు చెప్పారు. 
 
అసలే మూఢనమ్మకం అధికంగా ఉండే రేఖ... తొలుత తన బిడ్డ కోసం భర్తను బలి ఇవ్వాలని ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ తర్వాత తన ఏడేళ్ల కుమారుడు సింగం, కుమార్తె సంజనను కత్తితో పొడిచి, చంపడానికి ప్రయత్నించింది. అది కూడా విఫలమైంది. 
 
కానీ, అదే రోజు రోజు సాయంత్రం కుమార్తెకు స్నానం చేయిస్తూ బాత్రూమ్‌లోనే కత్తితో గొంతుకోసి చంపేసింది" అని డీఎస్పీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేఖను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments