Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు ఆరోగ్యం కోసం కుమార్తెను బలిచ్చిన కసాయి తల్లి

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (15:11 IST)
అనారోగ్యంతో బాధపడుతున్న 16 యేళ్ల కుమారుడి ఆరోగ్యం బాగుపడాలని కన్న కుమార్తెను బలిచ్చిందో కసాయి తల్లి. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. డీఎస్పీ తరుణ్ కాంత్ వెల్లడించిన వివరాల మేరకు.. రేఖ అనే మహిళకు 16 యేళ్ల కుమారుడు నికేంద్ర సింగ్ ఉన్నాడు. ఈ బాలుడినికి గుండెలో రధ్రం వుందని వైద్యులు చెప్పారు. పైగా, అతని మానసికస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో ఎవరినైనా బలిస్తే కొరుడు ఆరోగ్యం బాగుపడుతుందని రేఖకు కొందరు చెప్పారు. 
 
అసలే మూఢనమ్మకం అధికంగా ఉండే రేఖ... తొలుత తన బిడ్డ కోసం భర్తను బలి ఇవ్వాలని ప్రయత్నం చేసి విఫలమైంది. ఆ తర్వాత తన ఏడేళ్ల కుమారుడు సింగం, కుమార్తె సంజనను కత్తితో పొడిచి, చంపడానికి ప్రయత్నించింది. అది కూడా విఫలమైంది. 
 
కానీ, అదే రోజు రోజు సాయంత్రం కుమార్తెకు స్నానం చేయిస్తూ బాత్రూమ్‌లోనే కత్తితో గొంతుకోసి చంపేసింది" అని డీఎస్పీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేఖను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments