Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అంధురాలిపై అత్యాచారం..

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (13:50 IST)
ఉత్తరప్రదేశ్‌లో అతివలకు రక్షణ లేకుండా పోతోంది. హథ్రాస్‌ ఘటనలపై ఓవైపు నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండగానే.. మరికొన్ని సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా యుపీలోని ముజఫర్‌ నగర్‌లో మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. గన్‌ పాయింట్‌లో పెట్టి ఓ మహిళను చెరుకు తోటల్లోకి లాక్కొళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శర్వణ్‌ కుమార్‌ అనే నిందితుణ్ని అరెస్టు చేశామని పోలీసులు సోమవారం తెలిపారు. ఐపిసి సెక్షన్‌ కింద పలు కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ అంధురాలిపై కొన్ని నెలలుగా సమీప బంధువొకరు అత్యాచారానికి పాల్పడ్డాడని మరో సంఘటనకు సంబందించిన వివరాలను పోలీసులు తెలిపారు. ఆ నిందితునిపై ఐపీసీలోని 376, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments