Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతి మీద వేడి వేడి నూనె పోసిన మహిళ: ఇంటికెళ్లి మరీ...

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (19:36 IST)
సవతి పోరు తట్టుకోలేక.. ఓ మహిళ వేడి వేడి నూనెను సవతిపై పోసేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. శ్రవణ్ యాదవ్‌ అనే మగపురుషుడు బుద్ధి గడ్డితిని రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట సోను అనే యువతిని పెళ్ళి చేసుకున్న శ్రవణ్ ఆ తర్వాత ఆర్తి అనే మరో యువతిని కూడా పెళ్ళి చేసుకున్నాడు. తన ఇద్దరూ భార్యలూ అక్కా చెల్లెళ్ళలాగా కలసి మెలసి వుంటాడనుకున్న వాడికి చేదు అనుభవమే ఎదురైంది. 
 
తెల్లారిందంటే చాలు సోను, ఆర్తి జుట్టూ జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ వుండేవారు. ఎందుకొచ్చిన గొడవ అని ఇద్దర్నీ వేరువేరు ఇళ్ళలో వుంచినా వీరి మధ్య గొడవలు తగ్గలేదు. బుధవారం ఆర్తి సోను ఇంటికి వేడివేడి నూనెతో వచ్చి సోనుమీద నూనెని పోసింది. వేడివేడి నూనె పడటంతో సోనుతోపాటు ఆమె కుమార్తె కూడా తీవ్రంగా గాయపడింది. సోను ఆర్తి మీద, భర్త శ్రవణ్ మీద కేసు పెట్టింది. ఇద్దరూ పరారీలో వున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments