Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య

విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్త

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (09:01 IST)
విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్తే, 
 
ఫల్ఘరా గ్రామంలో జయసుఖ్ రామా ఘోడియాపటేల్ అనే వ్యక్తికి భార్య శోభన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శోభన ప్రతీరోజూ అజిత్ అనే వ్యక్తి రిక్షాలో కూర్చుని ఉద్యోగానికి వెళుతుంటుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం జయసుఖ్‌కు తెలిసింది. 
 
దీంతో భార్యాభర్తల మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత శోభనతోపాటు భర్త కూడా ఆదే రిక్షాలో ఆఫీసుకు రాకపోకలు సాగించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్తలిద్దరూ అదే రిక్షాలో కూర్చున్నారు. దారిలో నిర్మానుష్య ప్రదేశం రాగానే శోభన ఆమె ప్రేమికుడైన రిక్షావాలాలు కలిసి జయసుఖ్‌పై మారణాయుధంతో దాడిచేసిన చంపేశారు. 
 
మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి ఇరువురూ పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానికులు హత్యా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి భార్య శోభనను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రిక్షావాలా కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments