Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య

విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్త

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (09:01 IST)
విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్తే, 
 
ఫల్ఘరా గ్రామంలో జయసుఖ్ రామా ఘోడియాపటేల్ అనే వ్యక్తికి భార్య శోభన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శోభన ప్రతీరోజూ అజిత్ అనే వ్యక్తి రిక్షాలో కూర్చుని ఉద్యోగానికి వెళుతుంటుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం జయసుఖ్‌కు తెలిసింది. 
 
దీంతో భార్యాభర్తల మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత శోభనతోపాటు భర్త కూడా ఆదే రిక్షాలో ఆఫీసుకు రాకపోకలు సాగించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్తలిద్దరూ అదే రిక్షాలో కూర్చున్నారు. దారిలో నిర్మానుష్య ప్రదేశం రాగానే శోభన ఆమె ప్రేమికుడైన రిక్షావాలాలు కలిసి జయసుఖ్‌పై మారణాయుధంతో దాడిచేసిన చంపేశారు. 
 
మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి ఇరువురూ పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానికులు హత్యా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి భార్య శోభనను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రిక్షావాలా కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments