Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

ఐవీఆర్
శుక్రవారం, 13 జూన్ 2025 (13:34 IST)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు నానా తంటాలు పడుతూ వచ్చిన భూమి చౌహాన్ అనే మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అది ఎలాగంటే... విమానం ఎక్కేందుకు ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. ఐతే విపరీతమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆమె విమానాశ్రయానికి వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. దీనితో విమానం ఎక్కేందుకు కుదరదనీ, చెక్ ఇన్ టైం అయిపోయిందంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు.
 
గేటు వద్దే ఆపేశారు. ఇంతలో ఆమె ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆమె కళ్ల ముందే టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరింది. దీనితో ఆమె వెనుదిరిగి వెళ్లబోతుండగా.. జస్ట్ ఐదు నిమిషాల్లోనే తను ఎక్కాల్సిన విమానం కూలిపోయిందన్న వార్త విని షాక్ తిన్నది. తనను ఈ ప్రమాదం నుంచి ఆ భగవంతుడే కాపాడారంటూ ఆమె చెప్పుకొచ్చింది.
 
కాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఏఐ 171 ఎయిర్ ఇండియా విమానం నిన్న మధ్యాహ్నం టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమాషాలకే కూలిపోయింది. ఈ ఘటనలో 241 మంది మృతి చెందగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బైటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments