Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీ పూరీలను గప్ చుప్‌తో మింగింది.. అంతే ఆమె ప్రాణాలు పోయాయి...!

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:09 IST)
పానీ పూరీలంటే చాలామందికి తెగ ఇష్టం. ఇంకా పానీకి ఇచ్చే చింతపండు నీళ్లు లేకుండా పానీలు నోట్లోకి దిగవు. అయితే చిన్న చిన్న డొల్ల పూరీలో చింతపండు నీరు అంటే గప్ చుప్ అనే దాన్ని నింపుకుని గుటుక్కున మింగేస్తుంటారు. చాలామంది.

అయితే అదే ప్రస్తుతం ఓ మహిళ ప్రాణాలు తీసింది. పూరీలో గప్ చుప్‌ను నింపి నోట్లో వేసుకున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. తొందరపాటు చర్య ప్రాణాల మీదకు వచ్చింది. ఈ ఘటన భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సుందరగడ్‌ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్‌ పరిధి సరఫ్‌గడ్‌ గ్రామంలో  స్థానికురాలైన ఫూలమతి కిషాన్‌ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్‌చుప్‌ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది.

భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్‌చుప్‌ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments