Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిని కిడ్నాప్ చేసి... కళ్లుపీకి... బ్లేడుతో కోసి.. అత్త కిరాతక చర్య

కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగుల

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (08:21 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ దారుణం జరిగింది. మేనకోడలు అన్న కనికరం లేకుండా అత్త వరుస అయిన ఓ మహిళ.. తన మేనకోడలిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఆమె కళ్లుపీకి.. బ్లేడుతో కోసి గాయపరిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు నగరం సమీపంలోని సాథాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే ఓ మహిళ పాఠశాలకు వచ్చి తన మేనకోడలిని మారుమూల నిర్జన ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ బాలిక శరీరం అంతా బ్లేడుతో గాయపర్చింది. ఆపై ఆమె కళ్లలోకి పిన్నులు గుచ్చి కళ్లు పీకేసింది. ఈ దారుణ ఘటనతో రక్తసిక్తమైన బాలిక స్పృహ కోల్పోయింది. కొందరు ఆటోడ్రైవర్లు, పాదచారులు ఈ ఘటన చూసి బాలికను పిల్లల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఈ తరహా కిరాతక చర్యకు పాల్పడటానికి కారణాలు తెలియరాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments