Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులని నమ్మి పబ్‌కెళితే.. మద్యం తాపించి గ్యాంగ్ రేప్ చేశారు... ఎక్కడ?

బెంగుళూరులో మరో సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితులని నమ్మి పబ్‌కు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:17 IST)
బెంగుళూరులో మరో సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితులని నమ్మి పబ్‌కు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బెంగుళూరుకు ఉపాధి నిమిత్తం వచ్చింది. ఆరు నెలలుగా తన స్నేహితురాలితో కలిసి ఉద్యోగవేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రాకేష్, రాజేష్, నరసింహమూర్తి అనే ప్రైవేట్ ఉద్యోగులు పరిచయమయ్యారు. వీరు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. 
 
దీంతో వారితో తరచూ మాట్లాడుతూ వచ్చింది. ఈ క్రమంలో వారిని నమ్మి ఓసారి పార్టీకి వెళ్లింది. అనంతరం ఫ్రెండ్స్‌తోపార్టీ అంటూ ఆ పార్టీలో దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్టు చేసింది. తొలిసారి పార్టీలో బుద్ధిగా ఉండటంతో... మరోసారి మార్చి 26న ఆమెను కోరమంగళంలోని ఒక పబ్‌కు పార్టీ అంటూ తీసుకెళ్లారు. 
 
అనంతరం తిరుగు ప్రయాణంలో కారులో బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డుపై ఆపి, మద్యం తాగి, గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం