Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భస్రావం.. ప్రాణాపాయ స్థితిలో మహిళ.. నకిలీ వైద్యుడి అరెస్ట్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (23:14 IST)
తమిళనాడులో ఓ మహిళ గర్భస్రావం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అబార్షన్ మాత్ర వేసుకున్న మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు.
 
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అబార్షన్ మాత్రలను విక్రయించరాదని ఇప్పటికే ఫార్మసీలను ఆదేశించింది. ఈ సందర్భంలో, కడలూరు సమీపంలోని ఫార్మసీలో అబార్షన్ మాత్రలు కొనుగోలు చేసి ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరింది.
 
ఈ స్థితిలో అబార్షన్‌ పిల్‌ వేసుకోవాలని సూచించిన అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ అనే నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments