Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భస్రావం.. ప్రాణాపాయ స్థితిలో మహిళ.. నకిలీ వైద్యుడి అరెస్ట్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (23:14 IST)
తమిళనాడులో ఓ మహిళ గర్భస్రావం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అబార్షన్ మాత్ర వేసుకున్న మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు.
 
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అబార్షన్ మాత్రలను విక్రయించరాదని ఇప్పటికే ఫార్మసీలను ఆదేశించింది. ఈ సందర్భంలో, కడలూరు సమీపంలోని ఫార్మసీలో అబార్షన్ మాత్రలు కొనుగోలు చేసి ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరింది.
 
ఈ స్థితిలో అబార్షన్‌ పిల్‌ వేసుకోవాలని సూచించిన అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ అనే నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments