Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు వైద్యులు నిర్లక్ష్యం.. మహిళకు హెచ్ఐవీ సోకిన రక్తం.. సిబ్బందిపై కేసు

బెంగళూరు సదాశివనగరంలోని ఓ ఆస్పత్రి వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించారు. ఈ ఘటనపై 14 మంది ఆసుపత్రి సిబ్బ

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (16:22 IST)
బెంగళూరు సదాశివనగరంలోని ఓ ఆస్పత్రి వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించారు. ఈ ఘటనపై 14 మంది ఆసుపత్రి సిబ్బందితో పాటు, ఇన్ చార్జ్ మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే, 2014లో ఓ మహిళ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది. ఆ సమయంలో హెచ్ఐవీ సోకిన (హెచ్ఐవీ పాజిటివ్) వ్యక్తి రక్తం సేకరించిన ఆసుపత్రి సిబ్బంది రక్తపరీక్షలు చెయ్యకుండానే దానిని ఆ మహిళకు ఎక్కించారని ఆరోపణలు ఉన్నాయి. 
 
బెంగళూరు 7వ ఏసీఎంఎం కోర్టును బాధితురాలు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర పోలీసులు ఐపీసీ 120 బి, 320, 336, 338 సెక్షన్ల కింద 14 మంది సిబ్బంది (ఆసుపత్రి) మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments