Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌ లేకపోయినా వారికి బతికేహక్కుంది: రాహుల్‌గాంధీ

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (20:16 IST)
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అన్ని వర్గాల వారికి చేరువకావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. టీకా తీసుకోవాలంటే కొవిన్‌లో రిజిస్ట్రర్‌ అవ్వాల్సి ఉంటుంది.

కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు, అదేవిధంగా పేదలకు డిజిటల్‌ వసతులు లేక సాధ్యం కావడం లేదని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ టీకా వేయించుకోవాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కచ్చితం కాకూడదు.

వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వచ్చిన ప్రతీ వ్యక్తి టీకా పొందాలి. ఇంటర్నెట్‌ ద్వారా కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కానీ వ్యక్తికి కూడా టీకా తీసుకునే హక్కుంది. ’’ అని పేర్కొన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు... స్మార్ట్ ఫోన్‌, డిజిటల్‌ వసతులు లేనివారు టీకా పొందేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. ఇంటర్నెట్‌ వసతులు లేని వారు కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కాలేరు కనుక వారికి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments