Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌ లేకపోయినా వారికి బతికేహక్కుంది: రాహుల్‌గాంధీ

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (20:16 IST)
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అన్ని వర్గాల వారికి చేరువకావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. టీకా తీసుకోవాలంటే కొవిన్‌లో రిజిస్ట్రర్‌ అవ్వాల్సి ఉంటుంది.

కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు, అదేవిధంగా పేదలకు డిజిటల్‌ వసతులు లేక సాధ్యం కావడం లేదని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ టీకా వేయించుకోవాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కచ్చితం కాకూడదు.

వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వచ్చిన ప్రతీ వ్యక్తి టీకా పొందాలి. ఇంటర్నెట్‌ ద్వారా కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కానీ వ్యక్తికి కూడా టీకా తీసుకునే హక్కుంది. ’’ అని పేర్కొన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు... స్మార్ట్ ఫోన్‌, డిజిటల్‌ వసతులు లేనివారు టీకా పొందేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. ఇంటర్నెట్‌ వసతులు లేని వారు కొవిన్‌లో రిజిస్ట్రర్‌ కాలేరు కనుక వారికి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments