Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 67 కరోనా పాజిటివ్ కేసులు.. 24 గంటల్లో 7వేల కేసులు

Webdunia
మంగళవారం, 26 మే 2020 (20:16 IST)
కరోనా మహమ్మారి కేరళలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి.. కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 963కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 415.542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కేరళలో ఏప్రిల్ నుంచి మే తొలి వారం వరకూ కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. 
 
67 విదేశాల నుంచి కేరళకు వచ్చిన 27 మందికి, మహారాష్ట్ర-15, తమిళనాడు-9, గుజరాత్-5, పుదుచ్చేరి-1, ఢిల్లీ-1, కర్ణాటక నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు. మరో 7 మంది ఇతరుల నుంచి వైరస్ వ్యాప్తి చెందడం వల్ల కరోనా బారిన పడినట్లు తెలిపారు. 
 
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ మినహాయింపు తరువాత ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 7,000కు చేరువవడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,000 దాటింది. మరోవైపు దేశవ్యాప్తంగా టెస్టింగ్‌ సామర్ధ్యం పెరిగిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. రోజుకు 1.1 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments