Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా గోవధపై నిషేధానికి ప్రయత్నిస్తున్నాం : రాజ్ నాథ్ సింగ్

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (15:31 IST)
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చాక.. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలు గోవధపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నిషేధాన్ని దేశవ్యాప్తంగా కొనసాగించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. గోవధపై దేశవ్యాప్త నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 
 
మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మికవేత్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ, ఆవులను సంహరించడాన్ని దేశంలో అనుమతించలేమని అన్నారు. దీన్ని నిషేధించడానికి సర్వశక్తులు ఒడ్డుతామని, ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. భారత్ ప్రపంచంలో పశు మాంసం ఎగుమతిలో రెండో స్థానంలో ఉండగా, వినియోగంలో ఐదో స్థానంలో ఉంది. కాగా దీనిపై ఏకాభిప్రాయం కుదరడం అంత సులువు కాదని రాజకీయ పండితులు అంటున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments