Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ యువ నేత శపథం... రాహుల్ సారథ్యంలో నెరవేరానా?

కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తా

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (14:31 IST)
కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తాను రాజస్థానీ తలపాగా ధరించనన్నది ఆయన ప్రతిజ్ఞ.
 
ఈ రాష్ట్రంలో వచ్చే యేడాది (2018) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ యాత్రలో ఆయన ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పాల్గొని ప్రసంగిస్తూ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా విజయం సాధించక పోవడం చాలా బాధకు గురి చేసిందన్నారు.
 
తాను చేసిన శపథం ప్రకారం కార్యకర్తలు పలు కార్యక్రమాల్లో రాజస్థానీ తలపాగాను బహుమతిగా అందించినా తాను ధరించలేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని తాను దేవుడిని ప్రార్థించానని, ఆ తర్వాతే తాను రాజస్థానీ తలపాగా ధరిస్తానని సచిన్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments