Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో మూడోవేవ్‌కి సంకేతమా.. 24 గంటల్లో 30వేల కేసులు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (22:13 IST)
కేరళలో తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు.. మూడోవేవ్‌కి సంకేతమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 30 వేలకు పైగా నమోదై.. 30 శాతం మేర కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
దీంతో కేరళలో నమోదైన కేసులు మూడో వేవ్‌కి వార్నింగ్‌ బెల్స్‌ మోగించాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్‌ చివరి నాటికి థర్డ్‌వేవ్‌ ఉధృతం కావచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. 
 
మరోవైపు కోవిడ్‌ అంచనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ బుధవారం భారత్‌లో మునుపటి కంటే కరోనా వ్యాప్తి రేటు తక్కువగా ఉందని చెప్పారు. 
 
భారత్‌లో కోవిడ్‌ ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందని ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఉపశమనం కలిగించేలా ఉన్నా.. నిపుణులు మాత్రం గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments