Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులను కించపరిచినా రెండు కాళ్ళు విరగ్గొడతా : బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నోటికి పని చెపుతున్నారు. నిత్యం వివాదాల్లో మునిగితేలే ఈ రాష్ట్ర బీజేపీ నేతలు.. ఇపుడు అధికారంలోకి వచ్చాక మరింతగా రెచ్చిపోతున్నారు.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నోటికి పని చెపుతున్నారు. నిత్యం వివాదాల్లో మునిగితేలే ఈ రాష్ట్ర బీజేపీ నేతలు.. ఇపుడు అధికారంలోకి వచ్చాక మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ ఆవుల విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఎవరైనా ఆవులను కించపరిచినా.. వాటిని చంపినా కాళ్లు విరగ్గొడతా' అని ఆయన హెచ్చరించారు.
 
కాగా, ఇటీవల వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలుపొందిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టి... అక్రమ గోవధశాలలపై కొరడా ఝళిపించారు. అక్రమ గోవధశాలలన్నీ మూసేయాలని ఆదేశించారు. అలాగే, పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులను కోరారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments