Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భార్యను తాకట్టు పెట్టిన ఘనుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (14:55 IST)
పాండవులు పాంచాలీని జూదంలో పెట్టినట్లు నవయుగంలోనూ అదే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త జూదంలో ఓడిపోయి భార్యను తాకట్టు పెట్టాడు. ఓ రైతు తన కూతురికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా.. రూ.15 లక్షల కట్నం ఇవ్వాలని ఆ శాడిస్ట్ భర్త వేధించేవాడు. 
 
తాజాగా జూదంలో ఓడిపోవడంతో భార్యను తాకట్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత సోదరుడు ఆమెను కాపాడాడు. ఆపై భర్త ఇంటికి తీసుకెళ్లగా.. ఆమె తనకు వద్దని బయటకు గెంటేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments