Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భార్యను తాకట్టు పెట్టిన ఘనుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (14:55 IST)
పాండవులు పాంచాలీని జూదంలో పెట్టినట్లు నవయుగంలోనూ అదే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త జూదంలో ఓడిపోయి భార్యను తాకట్టు పెట్టాడు. ఓ రైతు తన కూతురికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా.. రూ.15 లక్షల కట్నం ఇవ్వాలని ఆ శాడిస్ట్ భర్త వేధించేవాడు. 
 
తాజాగా జూదంలో ఓడిపోవడంతో భార్యను తాకట్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత సోదరుడు ఆమెను కాపాడాడు. ఆపై భర్త ఇంటికి తీసుకెళ్లగా.. ఆమె తనకు వద్దని బయటకు గెంటేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments