భర్తను చంపడానికి భార్య సూపర్ స్కెచ్.. చికెన్, చపాతీలు చేసి..?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (20:46 IST)
భర్త మద్యం సేవిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త విపరీతంగా మద్యం సేవిస్తున్నాడు. అంతే పక్కాగా స్కెచ్ వేసింది. మద్యం సేవించే విషయంలోనే దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
భార్య, భర్తకు మరో విషయంలో గొడవలు జరుగతున్నాయి. భర్తను చంపడానికి భార్య సూపర్ స్కెచ్ వేసింది. ఇంట్లో చికెన్, చపాతీలు చేసిన భార్య ఆమె భర్తకు ప్రేమగా వడ్డించింది. మద్యం మత్తులో ఉన్న భర్త కొంచెం చికెన్ చపాతి తిన్నాడు. అంతే భర్తకు అనుమానం మొదలైయ్యింది. 
 
చికెన్ లో విషం కలిపారని గుర్తించిన భర్త ఇంటి బయటకు పరుగు తీసి పక్కనే ఉన్న బంధువులకు విషయం చెప్పి అక్కడే కుప్పకూలిపోయాడు. విషం కలిపిన ఆహారం తిన్న భర్త ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తన భర్తను ఎందుకు చంపాలని అనుకున్నానో అని భార్య స్టోరీ మొత్తం చెప్పింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఈ ఘటన తమిళనాడు తూత్తుకుడిలో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments