Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఓటు వేయని ముస్లింలకు టిక్కెట్ ఎందుకివ్వాలి : కతియార్ సూటిప్రశ్న

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వినయ్ కతియార్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బేజీపీకి ఓటు వేయని ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఎందుకు ఇవ్వాలంటూ సూటిగా ప్రశ్నించారు. ముస్లింలకు టిక్కెట్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (17:45 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వినయ్ కతియార్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బేజీపీకి ఓటు వేయని ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఎందుకు ఇవ్వాలంటూ సూటిగా ప్రశ్నించారు. ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం పొరపాటేనంటూ కేంద్ర మంత్రి ఉమాభారతి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై కతియార్ సోమవారం స్పందించారు.
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ.. అసలు ముస్లింలు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారా? మరి అలాంటప్పుడు వారికి టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటూ నిలదీశారు. యూపీ ఐదో విడత ఎన్నికల్లో ముస్లింలు ఎవరూ గెలవరని కూడా ఆయన ఢంకా బజాయించారు. 
 
హోం మంత్రి రాజ్‌నాథ్ సైతం 'ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చి ఉండొచ్చు' అని అభిప్రాయం వ్యక్తం చేయగా, ఉమాభారతి కూడా ఆయన వాదనను సమర్ధించారు. అయితే గెలుపుగుర్రాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు మాత్రం ముస్లింలు, మహిళలకు టిక్కెట్లు దొరక్కపోవడం పరిపాటేనన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments