Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ కంపెనీల్లో రూ.20వేల కోట్ల సొమ్ము ఎవరిది?: రాహుల్ గాంధీ

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (22:23 IST)
మోదీ ఇంటిపేరు కేసులో సూరత్‌లోని సెషన్స్ కోర్టు తన బెయిల్‌ను పొడిగించిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం అదానీ కంపెనీలలో మనీ ట్రైయల్‌ను ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన 100 మంది అభ్యర్థులను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కోసం కాంగ్రెస్  కార్యాలయానికి రాహుల్ గాంధీ వచ్చారు.
 
న్యాయవ్యవస్థపై బీజేపీ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ ఏదో చెప్పేస్తుందని ఎదురు చూడటం ఎందుకు.. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్ల సొమ్ము ఎవరిదని రాహుల్ గ్రాంధీ ప్రశ్నించారు. మోదీ ఇంటి పేరు కేసు పోరాటంలో సత్యం తన ఆయుధం అని రాహుల్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments