Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ కంపెనీల్లో రూ.20వేల కోట్ల సొమ్ము ఎవరిది?: రాహుల్ గాంధీ

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (22:23 IST)
మోదీ ఇంటిపేరు కేసులో సూరత్‌లోని సెషన్స్ కోర్టు తన బెయిల్‌ను పొడిగించిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం అదానీ కంపెనీలలో మనీ ట్రైయల్‌ను ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన 100 మంది అభ్యర్థులను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కోసం కాంగ్రెస్  కార్యాలయానికి రాహుల్ గాంధీ వచ్చారు.
 
న్యాయవ్యవస్థపై బీజేపీ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ ఏదో చెప్పేస్తుందని ఎదురు చూడటం ఎందుకు.. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్ల సొమ్ము ఎవరిదని రాహుల్ గ్రాంధీ ప్రశ్నించారు. మోదీ ఇంటి పేరు కేసు పోరాటంలో సత్యం తన ఆయుధం అని రాహుల్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments