బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఆయనేనా?

ఠాగూర్
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (11:51 IST)
భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం జయప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) గత 2020 నుంచి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ బాధ్యతలను చేపట్టారు. 
 
అయితే, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత యేడాది ఆయన పదవీకాలం పొడిగించారు. ఆయన నాయకత్వంలోని పార్టీ మరోమారు కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో నడ్డాను మంత్రివర్గంలోని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని నియమించాలని పార్టీ యోచిస్తుంది. 
 
ఈ క్రమంలో తెరపైకి పలువురి పేర్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా, బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, మహారాష్ట్ర సీనియర్ నేత వినోద్ తావడే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 
 
అయితే, వీరిలో శివరాజ్ సింగ్ చౌహాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు బీజేపీ శ్రేణుల్లో ప్రచారం సాగుతుంది. కాగా, మార్చి 31వ తేదీ తర్వాత పార్టీ నూతన అధ్యక్షుడు పేరును అధికారింగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోన ఒకరిద్దరూ సీనియర్ నేతల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం