Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌ గబ్బిలాలకు ఏమైంది?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:29 IST)
గోరఖ్‌పూర్‌లోని బెల్గాట్‌ ప్రాంతంలో పెద్దసంఖ్యలో చనిపోయిన గబ్బిలాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం మామిడితోటకు వెళ్లగానే గుట్టలుగా చనిపోయి ఉండటం గమనించానని పంకజ్‌ షాహి బెల్ఘాట్‌ అనే రైతు తెలిపారు.

కరోనా వైరస్‌తోనే అవి చనిపోయి వుంటాయని భావించి వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చానని అన్నారు. వారు వచ్చేసరికి అధిక సంఖ్యలో గబ్బిలాలు పడి ఉన్నాయని చెప్పారు. అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని బరేలిలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవిఆర్‌ఐ)కి పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు.

అయితే అవి వైరస్‌ కారణంగా చనిపోలేదని, అధిక వేడి, నీరు లేకపోవడంతో వడదెబ్బకు గురై మరణించామయని మరణించాయని తేల్చారు. ప్రజలు ఆందోళనకు లోనుకావద్దని, ప్రతి అంశానికి కరోనాయే కారణమని భావించడం సరికాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments