Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామ్రేడ్ అటల్ బిహారీ వాజ్‌పేయి... ఆర్ఎస్ఎస్‌ వాదిగా ఎలా మారారు?

అటల్ బిహారీ వాజ్‌పేయి ఓ కామ్రేడ్. ఆయన ఆర్ఎస్ఎస్‌లో చేరకముందు ఓ కమ్యూనిస్టు వాది. కమ్యూనిజం భావజాలంతో ఆయన మనసంతా నిడిపోయింది. ఆ తర్వాత ఆరెస్సెస్‌కు వీరాభిమానిగా మారిపోయారు. స్వయం సేవక్‌గా చేరి ప్రచారక్

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:09 IST)
అటల్ బిహారీ వాజ్‌పేయి ఓ కామ్రేడ్. ఆయన ఆర్ఎస్ఎస్‌లో చేరకముందు ఓ కమ్యూనిస్టు వాది. కమ్యూనిజం భావజాలంతో ఆయన మనసంతా నిడిపోయింది. ఆ తర్వాత ఆరెస్సెస్‌కు వీరాభిమానిగా మారిపోయారు. స్వయం సేవక్‌గా చేరి ప్రచారక్‌గా మారి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
 
ఆరెస్సెస్‌లో చేరక ముందు కమ్యూనిజం వైపు  అడుగులు వేశారు. వామపక్ష విద్యార్థి సంఘం.. ఆలిండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌)లో సభ్యుడిగా పనిచేశారు. బాబాసాహెబ్‌ ఆప్టే ప్రభావంతో 1939లో రాష్ట్రీయ్‌ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)లో చేరి.. అంచలంచెలుగా ఎదిగి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments