Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఎంచక్కా లాగించేశారు.. డబ్బులడిగితే.. తుపాకీతో..?

హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుం

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (13:42 IST)
హోటల్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్ చేసి ఎంచక్కా లాగించేశారు. అయితే డబ్బులడిగితే మాత్రం వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌‍లో బిర్యానీ లాగించిన కస్టమర్ల వద్ద ప్లేట్‌ బిర్యానీ ఖరీదు రూ.190 ఇవ్వాలని హోటల్‌ యజమాని అడిగాడు. ఈ విషయంపై వాగ్వాదం తలెత్తింది. దీంతో నలుగురు కస్టమర్లలో ఒకరు తుపాకీతో యజమాని సంజయ్‌ని కాల్చి పరారైనారు. ఈ ఘటనలో గాయపడిన సంజయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మహమ్మద్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments