Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (17:21 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పిడుగు పడి 12 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో పిడుగుపడి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా తెలిపారు. మల్దాలోని బంగిటోలా హైస్కూలు సమీపంలో పాఠశాల వేళల్లో పిడుగుపడటంతో ఈ ఘోరం జరిగిందని తెలిపారు. మృతులంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వారని ఆయన తెలిపారు. 
 
రానున్న 24 గంటల్లో కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో అన్ని దక్షిణ జిల్లాలను రుతుపవనాలు ముంచెత్తుతాయని వెల్లడించింది. అలాగే, గత 48 గంటలుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments