Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీర్బూమ్‌లో 12 మంది సజీవదహనం.. ఎలా జరిగింది?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (21:07 IST)
పశ్చిమ బెంగాల్‌లో బీర్బూమ్ జిల్లాలోని ఇళ్లకు నిప్పు పెట్టడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు సమాచారం. రాజకీయ కక్షల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి. 
 
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం గత రాత్రి సుమారు 10-12 ఇళ్లకు నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోయి 12 మంది చనిపోగా.. మరో 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమవ్వగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 
అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీర్‌భూమ్‌లో జరిగిన రాజకీయ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ విషయంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. 'రాంపూర్‌హాట్‌లో అగ్నిప్రమాదానికి రాజకీయాలకు సంబంధం లేదని కొట్టిపారేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments