Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచిత్ర విషాద ఘటన : భార్య మీద పడటంతో ప్రాణాలు విడిచిన భర్త... ఎందుకో తెలుసా?

సాధారణంగా భర్తల వల్ల భార్యలు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఇక్కడో విచిత్రం జరిగింది. భర్త మీద భార్య పడటంతో అతను ప్రాణాలు కోల్పోయిన విచిత్ర విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో జరిగింది.

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (11:01 IST)
సాధారణంగా భర్తల వల్ల భార్యలు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఇక్కడో విచిత్రం జరిగింది. భర్త మీద భార్య పడటంతో అతను ప్రాణాలు కోల్పోయిన విచిత్ర విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజ్‌కోట్‌లోని రామ్ దామ్ సొసైటీలో మంజుల, నట్వర్ లాల్‌లు అనే దంపతులు ఉన్నారు. మంజుల సుమారు 128 కిలోల బరువు ఉంటుంది. వీరి కుమారుడు అశిష్, కోడలు నిశాలు పై అంతస్తులో కాపురముంటున్నారు. 
 
అయితే, ఆశిష్ శ్వాసపీల్చడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మందులు తెచ్చేందుకు భార్య నిశా కిందకు దిగి వచ్చింది. ఆ సమయంలో కొడుకును చూసేందుకు తల్లిదండ్రులు పైఅంతస్తులోకి వెళ్లేందుకు హడావుడిగా మెట్లెక్కుతున్నారు. 
 
ఈ క్రమంలో మంజుల కాలు జారీ వెనకే వస్తున్న భర్తపై పడింది. దీంతో ఆయన మృతిచెందారు. అలాగే, ఈ ఘటనలో గాయపడిన మంజుల కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నిండింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments