Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భానుడి సెగ.. గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ.. వర్షాలు

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (11:25 IST)
దేశంలో భానుడు భగభగమంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంలో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. 
 
ఈ నెల 13, 14 తేదీల్లో జమ్మూకాశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో ఉరుములతో కూడిన వర్షాలు, హిమపాతం కురుస్తుందని.. పంజాబ్​, హర్యానా, ఛండీగఢ్​, ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​లో ఈ నెల 13న, అంటే బుధవారం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా ఈ నెల 14 నుంచి 17 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వేడి వాతావరణమే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments