Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్‌ఎక్స్ తీహార్ జైలుకు కార్తి చిదంబరం...

ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్త

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (15:04 IST)
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తదుపరి దర్యాప్తు కోసం కార్తి చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం ముంబై తీసుకెళ్ళింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తిని ఢిల్లీ సెషన్స్ కోర్టు గురువారం ఐదు రోజుల సీబీఐ కస్టడీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈనెల 6వ తేదీన కార్తీ చిదంబరంను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి అనుమతులు రావడం వెనుక కార్తి చిదంబరం హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. ఆ సమయంలో ఆయన తండ్రి పి.చిదంబరం యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేశారని తెలిపింది. సీబీఐ, ఈడీ కార్తిపై మరిన్ని కేసులు దాఖలు చేసే అవకాశం ఉందని ఓ వార్తా సంస్థ తెలిపింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జియా, కార్తి చిదంబరాలను ముంబైలో ఎదురెదురుగా పెట్టి సీబీఐ విచారణ జరుపుతుందని తెలుస్తోంది. పీటర్ ముఖర్జియా, కార్తి చిదంబరాలను కూడా ఇదేవిధంగా ప్రశ్నిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments