Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో అపహరణకు గురైన భారతీయులను రక్షించేందుకు చర్యలు: వెంకయ్య

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (13:58 IST)
లిబియాలో అధ్యాపకులుగా పని చేస్తూ ట్రిపోలి వద్ద అపహరణకు గురైన నలుగురు భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు.  
 
శుక్రవారం పార్లమెంట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అపహరణకు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారని, దీనిపై ఉదయమే కేంద్ర విదేశాంగశాఖమంత్రితో చర్చించినట్లు వెల్లడించారు. బాధితులను కాపాడేందుకు విదేశాంగశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. వారు సురక్షితంగా ఇండియా చేరుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments