Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌ హింసపై కేంద్రం సీరియస్.. విచారణకు ప్రత్యేక కమిటీ

Webdunia
గురువారం, 6 మే 2021 (11:25 IST)
ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింస చెలరేగింది. పలు ప్రాంతాల్లో అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. 
 
ఈ హింస దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ న‌లుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని నియ‌మించింది. 
 
అద‌న‌పు కార్య‌ద‌ర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ క‌మిటీ బెంగాల్‌లో ప‌ర్య‌టించి క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ప‌రిశీలించ‌నున్న‌ది. ఈ ప్ర‌త్యేక బృందం గురువారం నాడే బెంగాల్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ద‌ని కేంద్ర హోంశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments