రాహుల్ - ప్రియాంక స్నోబాల్ ఫైటింగ్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (14:59 IST)
భారత్ జోడో యాత్ర సోమవారం శ్రీనగర్‌లో ముగిసింది. ఇందులో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు చిన్నపిల్లల్లా మారిపోయారు. సరదాగా మంచుతో ఆట్లాడుకున్నారు. మంచు గడ్డలను ఒకరిపై ఒకరు ఎత్తిపోసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
శ్రీనగర్‌లో గత కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురుస్తుంది. దీంతో ఎటు చూసినా మంచు పేరుకునిపోయింది. ఈ మంచులో తన సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ ఆటలాడుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో రాహుల్ తన సోదరి ప్రియాంకను మంచు గడ్డలతో ఆటపట్టించడం, అన్నపైకి ప్రియాంక గాంధీ మంచు గడ్డలను విసరడం కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments