Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్ విహార్ రైలు స్టేషన్.. లగేజీ మోసిన రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (14:06 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆనంద్ విహార్ రైలు స్టేషన్ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ కార్మికులతో (పోర్టర్స్) సంభాషించారు. ఈ సందర్భంగా ఎరుపు రంగు షర్ట్ ధరించారు. రైలు కార్మికుల్లా సూట్ కేసును నెత్తిన మోశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ పేజిలో రాహుల్ గాంధీ షేర్ చేసారు. 
 
ఇటీవల, రెయిల్ స్టేషన్ పోర్టర్ స్నేహితులు అతనిని కలవడానికి ఇష్టపడే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గురువారం రాహుల్ గాంధీ వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments