Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సంస్థలో ప్రతి నెలా స్త్రీలకు పీరియడ్స్ మొదటి రోజు...

నేటి ఆధునిక తరంలో ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే ఉద్యోగినులందరూ ప్రతి నెలా ఎదుర్కొనే సమస్య పీరియడ్స్. ఈ సమయంలో మహిళలలో అసౌకర్యంగా అనిపించడం మొదలుకొని తీవ్రమైన నొప్పి రావడం వ

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (10:43 IST)
నేటి ఆధునిక తరంలో ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే ఉద్యోగినులందరూ ప్రతి నెలా ఎదుర్కొనే సమస్య పీరియడ్స్. ఈ సమయంలో మహిళలలో అసౌకర్యంగా అనిపించడం మొదలుకొని తీవ్రమైన నొప్పి రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కేరళ న్యూస్ ఛానెల్ మాతృభూమి రాష్ట్రంలోనే మొదటిసారిగా తమ సంస్థలో పని చేసే ఉద్యోగినులకు ప్రతి నెలా పీరియడ్స్‌లో మొదటి రోజును సెలవుగా ప్రకటించింది. 
 
సంవత్సరం మొత్తం 12 రోజులు అన్నమాట. ఈ నిర్ణయం పట్ల ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేశారు. తమపై సంస్థ ఇంత ఆదరణ చూపినందుకు సంతోషంగా ఉందని, మరింత నిబద్ధతతో పని చేస్తామని చెప్పారు. జూలై 4వ తేదీన ముంబైకి చెందిన కల్చరల్ మెషీన్ సంస్థ ఈ కొత్త సెలవుల విధానం మొదలుపెడుతున్నట్లు ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. 
 
అంతేకాకుండా ఈ విధానం దేశం మొత్తం అమలయ్యేలా చూడాలని మంత్రులు మేనకా గాంధీ మరియు ప్రకాశ్ జావేద్కర్‌కు ఆన్‌లైన్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పీటీషన్‌కు మద్దతుగా ఇప్పటికే 28000 మంది సంతకం చేసారు, 35000 సంతకాలను చేరుకోవడానికి ఇంకా 6,500 పైగా సంతకాలు అవసరం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments