Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల్ని చితకబాదిన అనంత్ కుమార్ హెగ్డే.. సీసీటీవీలో రికార్డ్.. అమ్మ కోసం..?

కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (16:09 IST)
కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్ హెగ్డే వార్తల్లోకెక్కారు. ఈసారి వైద్యులపై చేజేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ ముగ్గురు వైద్యులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని అనంత్ కుమార్ హెగ్డే కార్వార్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ వైద్యులు మధుకేశ్వరజీవి, బాలచంద్ర, రాహుల్ మర్షకర్ అనే వైద్యులపై ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ దాడిలో వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకుంటున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనిపై కేసు ఇంకా నమోదు కాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూత

పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే...

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments