Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా మే హై పరమాత్మ... ఉగ్రవాదికి ఓటర్ ఐడీ... ఆధార్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (08:50 IST)
భారత దేశంలో లంచం ఇస్తే ఏదైనా జరిగిపోతుంది. ఎవరికైనా గుర్తింపు లభిస్తుందనడంలో అనుమానం లేదు. మన అధికారులు మరోమారు రుజువు చేసుకున్నారు. అయితే ఏకంగా ఉగ్రవాదులకే ఓటరు ఐడీలను, ఆధార్ కార్డులను కూడా ఇచ్చేస్తారని ఊహించి ఉండరు కదు. అది కూడా జరిగిపోయింది. బంగ్లాదేశ్కు చెందిన తారిఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాది భారత్లో ఆధార్ కార్డుతోపాటు, ఎన్నికల గుర్తింపు కార్డు కూడా పొందాడు. నట్లు అధికార వర్గాల సమాచారం. 
 
తారఖుల్ ఇస్లాం అనే ఉగ్రవాదికి బుర్ద్వాన్ పేలుళ్లలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. గతవారం జార్ఖండ్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు ఆ నేరానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. అయితే చివరకు దిమ్మ తిరిగే అంశాలను వెల్లడించారు. భారీ మొత్తంలో లంచం ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను పొందినట్లు వెల్లడించారు. దీంతో అధికారులు షాక్ తిన్నారు. 
 
బంగ్లాదేశ్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్తో తారిఖ్కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతని నుంచి మరింత సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. 
 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments