Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ టీకాతో మనల్ని కాపాడిన మోదీకి ఓటు వేయండి.. దేవేంద్ర ఫడ్నవీస్

సెల్వి
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (11:06 IST)
కోవిడ్-19 సమయంలో తమ ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓటర్లను కోరారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రచారానికి నాయకత్వం వహించి దేశంలో అనేక మంది ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశంసించారు.
 
"మోదీ మనకు వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్లే ఈ రోజు మనం బతికి ఉన్నాం. మా ప్రాణాలకు రక్షణ కల్పించింది మోదీయే. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ర్యాలీలో ఫడ్నవీస్ మాట్లాడుతూ... కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, వ్యాక్సిన్‌ల సకాలంలో తయారీ, సేకరణ, వాటి పంపిణీలో మోడీ కీలక పాత్ర పోషించారు" అని ఫడ్నవీస్ అన్నారు.
 
ఇంకా, వివిధ దేశాల్లోని ప్రజల ప్రాణాలను కూడా కాపాడిన ఘనత మోదీదే. మోదీ వల్లే తమ పౌరులు సజీవంగా ఉన్నారని 100కు పైగా దేశాలు గుర్తించాయని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments