Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిపై ఫిర్యాదు చేసిన మూడేళ్ళ బుడతడు

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (12:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూడేళ్ళ బుడతడు ఒకడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనే ఇపుడు వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
తన మిఠాయిలను దొంగిలించినందుకు తన తల్లిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని తన తండ్రిని నిరంతరం బలవంతం చేయడంతో బాలుడి తండ్రి అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్హంపూర్‌లో చోటుచేసుకుంది.
 
ఆ బాలుడు కాండీని (కాజల్‌)ని దొంగిలించాడు. దీంతో తల్లి కోప్పడి చెంపపై కొట్టి, కసురుకుందని బాలుడు తండ్రి చెప్పాడు. తర్వాత తనను తీసుని స్టేషన్‌కు వచ్చి పోలీసులకు చేశాడని, కంప్లైట్ పేపర్‌పై సంతకం కూడా చేశాడని తెలిపారు. ఈ వీడియోలో, బాలుడు ఒక కాగితంపై సంతకం చేయడం చూశాడు, దానిపై మహిళా పోలీసు అధికారి తన ఫిర్యాదును నమోదు చేసినట్లు నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments