Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో గుర్రుపెట్టి నిద్రపోతున్న అమిత్ షా?!

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (13:21 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాడివేడిగా సాగుతున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతుంటే.. తన సీట్లో ఉన్న అమిత్ షా మాత్రం పూర్తిగా నిద్రలో మునిగిపోయారు. 
 
రాజ్యసభలో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ సీరియస్‌గా మాట్లాడుతుంటే... అమిత్ షా కళ్లు మాత్రం పూర్తిగా మూసుకునిపోయి, శరీరం కూడా సుప్తచేతనావస్థలో ఉంది. అంటే ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది. ఈ ఫోటోను 800 సార్లు ట్వీట్ చేయగా, 2600 మంది లైక్ చశారు. 
 
గతంలో లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొబైల్ ఫోను తదేకంగా చూడటాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కానీ, ఇపుడు అమిత్ షా గుర్రుపెట్టి నిద్రపోవడాన్ని వారు సమర్థించుకుంటారు. పైగా, ఇది ఇప్పటి కాదనీ, ఆరు నెలల క్రితం ఫోటో అంటూ సమాధానం ఇస్తున్నారు. మొత్తంమీద అమిత్ షా నిద్రఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments