Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో గుర్రుపెట్టి నిద్రపోతున్న అమిత్ షా?!

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (13:21 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాడివేడిగా సాగుతున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతుంటే.. తన సీట్లో ఉన్న అమిత్ షా మాత్రం పూర్తిగా నిద్రలో మునిగిపోయారు. 
 
రాజ్యసభలో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ సీరియస్‌గా మాట్లాడుతుంటే... అమిత్ షా కళ్లు మాత్రం పూర్తిగా మూసుకునిపోయి, శరీరం కూడా సుప్తచేతనావస్థలో ఉంది. అంటే ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది. ఈ ఫోటోను 800 సార్లు ట్వీట్ చేయగా, 2600 మంది లైక్ చశారు. 
 
గతంలో లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొబైల్ ఫోను తదేకంగా చూడటాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కానీ, ఇపుడు అమిత్ షా గుర్రుపెట్టి నిద్రపోవడాన్ని వారు సమర్థించుకుంటారు. పైగా, ఇది ఇప్పటి కాదనీ, ఆరు నెలల క్రితం ఫోటో అంటూ సమాధానం ఇస్తున్నారు. మొత్తంమీద అమిత్ షా నిద్రఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments