Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజీ మీద మాట్లాడుతూ.. కుప్పకూలిన రిటైర్డ్ ప్రొఫెసర్.. గుండెపోటుతో?

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:47 IST)
proffessor
స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. ఓ ప్రొఫెసర్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. అప్పటివరకు ఉత్సాహంగా వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్ వున్నట్టుండి పడిపోయారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... బీహార్, చప్రా జిల్లాలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వేదికపై కుప్పకూలిపోయారు. ఆయన కుప్పకూలడంతో అందరూ షాక్ అయ్యారు. 
 
అంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్ సింగ్ మారుతీ మానస్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 
 
రణంజయ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టేజీపై మాట్లాడుతుండగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments