Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజీ మీద మాట్లాడుతూ.. కుప్పకూలిన రిటైర్డ్ ప్రొఫెసర్.. గుండెపోటుతో?

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:47 IST)
proffessor
స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. ఓ ప్రొఫెసర్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. అప్పటివరకు ఉత్సాహంగా వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్ వున్నట్టుండి పడిపోయారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... బీహార్, చప్రా జిల్లాలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వేదికపై కుప్పకూలిపోయారు. ఆయన కుప్పకూలడంతో అందరూ షాక్ అయ్యారు. 
 
అంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్ సింగ్ మారుతీ మానస్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 
 
రణంజయ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టేజీపై మాట్లాడుతుండగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments