Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లర్లలో మృతిచెందే వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ. 5 లక్షలకు పెంపు

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:41 IST)
భారత దేశంలో అల్లర్లు, ఘర్షణలలో ప్రాణాలు కోల్పోయే వారి కుటుంబాలకు అందించే నష్ట పరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
దేశంలోని పలు ప్రాంతాలలో జరిగే కుల ఘర్షణలు, తీవ్రవాదుల దాడులు వంటి సంఘటనలలో  కొందరు అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి దాడులు, అల్లర్లు, ఘర్షణల సమయాల్లో మృతి చెందేవారికి, తీవ్రంగా గాయపడేవారికి గత 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షలను నష్ట పరిహారంగా అందజేస్తోంది.
 
ఈ మొత్తాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. అయిదే ఇందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అనుమతి ఇచ్చినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఆ అధికారి వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments