Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ భీష్ముడు బర్త్‌డే వేడుకలు : పాల్గొన్న వెంకయ్య - నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:20 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ తన 94వ పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని అద్వానీ నివాసానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా అద్వానీతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయించారు. అద్వానీకి సుదీర్ఘ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని ప్ర‌ధాని మోడీ ప్రార్థించారు. సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో, ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలో ఈ దేశం అద్వానీకి రుణ‌ప‌డి ఉన్న‌ట్లు మోడీ త‌న ట్వీట్‌లో తెలిపారు. 
 
నవంబరు 8వ తేదీ సోమవారం పుట్టిన‌రోజు వేడుక సంద‌ర్భంగా.. అద్వానీ ఇంటి లాన్‌లో ఆయ‌నతో క‌లిసి ప్ర‌ధాని మోడీ న‌డిచారు. అద్వానీ ఓ స్ఫూర్తిదాయ‌క‌మైన‌, గౌర‌వప్ర‌ద‌మైన నేత అని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments