Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ భీష్ముడు బర్త్‌డే వేడుకలు : పాల్గొన్న వెంకయ్య - నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:20 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ తన 94వ పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని అద్వానీ నివాసానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా అద్వానీతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయించారు. అద్వానీకి సుదీర్ఘ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని ప్ర‌ధాని మోడీ ప్రార్థించారు. సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో, ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌డంలో ఈ దేశం అద్వానీకి రుణ‌ప‌డి ఉన్న‌ట్లు మోడీ త‌న ట్వీట్‌లో తెలిపారు. 
 
నవంబరు 8వ తేదీ సోమవారం పుట్టిన‌రోజు వేడుక సంద‌ర్భంగా.. అద్వానీ ఇంటి లాన్‌లో ఆయ‌నతో క‌లిసి ప్ర‌ధాని మోడీ న‌డిచారు. అద్వానీ ఓ స్ఫూర్తిదాయ‌క‌మైన‌, గౌర‌వప్ర‌ద‌మైన నేత అని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments