Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదికి విష సర్పాలు కాపలా?

ఐవీఆర్
శనివారం, 13 జులై 2024 (13:38 IST)
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని ఆదివారం నాడు తెరవబోతున్నారు. ఈ గదిని 46 ఏళ్ల క్రితం తెరిచినట్లు ఆలయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఐతే ఈ రహస్య గదిలోని రత్న భాండాగారానికి విష సర్పాలు కాపలా వున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనితో ముందుజాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ పాము కాటేసినా వెంటనే వైద్యం చేయించేందుకు వైద్యులను సిద్ధం చేసారు. కాగా కర్ర పెట్టెల్లో దాచిన పూరీ జగన్నాథని సంపద ఎంత అనే విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని వుంది.
 
అసలు పూరీ జగన్నాథుని ఆలయం అంటేనే ఎన్నో అద్భుతాలతో కూడుకుని వుంటుంది. ఇక్కడ ప్రకృతి నియమావళిని ధిక్కరిస్తూ ఈ ఆలయ గోపురంపై గాలికి వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతుంది. ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజూ పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో వున్న ఆలయ గోడలపైకి ఎక్కుతాడు. రోజులో ఏ సమయంలోనైనా సూర్యుని కిరణాలు ఆలయంపై పడినా దాని నీడ కనిపించదు, ఏ దిశలోనైనా అంతే, అది ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఇంకా ఆలయంలో ఎన్నో వున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments