Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలను చూస్తే తెలుస్తుంది... పవన్‌పై వెంకయ్య పరోక్ష వ్యాఖ్య

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలపై ఇపుడే స్పందినని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చాలామంది నినాదాలు చేస్తున్నారనీ, ఐతే అసలు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు వెళ్లి

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (22:34 IST)
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలపై ఇపుడే స్పందినని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చాలామంది నినాదాలు చేస్తున్నారనీ, ఐతే అసలు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు వెళ్లి చూస్తే అక్కడి ఆ రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం కలిగిందో చూడవచ్చని అన్నారు. తాము ప్రత్యేక హోదా కంటే మించిన సాయం ఏపీకి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 
 
శుక్రవారం నాడు ప్రెస్ ఇన్ఫరేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో చెన్నైలో రెండో రోజు జరిగిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో మాట్లాడారు. తిరంగ యాత్ర వీడియోను విడుదల చేసిన అనంతరం తెలుగు మీడియా సంపాదకులతో మాట్లాడారు. అభివృద్ధికి రహదారులు ముఖ్యమనీ, అందువల్ల రహదారులకు అడ్డంగా ఉండే ఆలయాలను పడగొట్టి, అడ్డంకులు లేకుండా విస్తరించాల్సి ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments