ఎయిరిండియా విమానం.. శాకాహారంలో చికెన్.. ప్యాసింజర్ అసంతృప్తి

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (12:34 IST)
కాలికట్ నుండి ముంబైకి ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు, తాను ఆర్డర్ చేసిన శాఖాహార భోజనానికి బదులుగా మాంసాహారం అందించడంతో ఆగ్రహానికి గురైయ్యాడు. ఇందులో భాగంగా ఎయిర్‌లైన్ విమానంలో క్యాటరింగ్‌పై తన అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. వీర జైన్ తన పీఎన్నార్ నంబర్, విమాన వివరాలతో పాటు ప్రయాణ సమయంలో అందించిన మాంసాహార భోజనాన్ని ప్రదర్శిస్తూ ఎక్స్‌లో ఫోటోలను పోస్ట్ చేసింది. "నా @ఎయిర్ ఇండియా విమానం AI582లో, నాకు చికెన్ ముక్కలతో వెజ్ భోజనం అందించబడింది! నేను కాలికట్ విమానాశ్రయం నుండి విమానం ఎక్కాను. ఇది 18:40PMకి బయలుదేరాల్సిన విమానం, కానీ 19:40PMకి విమానాశ్రయం నుండి బయలుదేరింది." ఆమె చెప్పింది.
నేను క్యాబిన్ సూపర్‌వైజర్ (సోనా)కి తెలియజేసినప్పుడు, ఆమె క్షమాపణలు చెప్పింది.

"నా శాకాహార భోజనంలో మొదట ఆలస్యం, తర్వాత నాన్ వెజ్. ఇది చాలా నిరాశపరిచింది. ఇది నా మనోభావాలను దెబ్బతీసింది. దాని క్యాటరింగ్ సేవలు, ఆలస్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఎయిర్ ఇండియాను కోరుతున్నాను" అని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments