Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా విమానం.. శాకాహారంలో చికెన్.. ప్యాసింజర్ అసంతృప్తి

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (12:34 IST)
కాలికట్ నుండి ముంబైకి ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు, తాను ఆర్డర్ చేసిన శాఖాహార భోజనానికి బదులుగా మాంసాహారం అందించడంతో ఆగ్రహానికి గురైయ్యాడు. ఇందులో భాగంగా ఎయిర్‌లైన్ విమానంలో క్యాటరింగ్‌పై తన అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. వీర జైన్ తన పీఎన్నార్ నంబర్, విమాన వివరాలతో పాటు ప్రయాణ సమయంలో అందించిన మాంసాహార భోజనాన్ని ప్రదర్శిస్తూ ఎక్స్‌లో ఫోటోలను పోస్ట్ చేసింది. "నా @ఎయిర్ ఇండియా విమానం AI582లో, నాకు చికెన్ ముక్కలతో వెజ్ భోజనం అందించబడింది! నేను కాలికట్ విమానాశ్రయం నుండి విమానం ఎక్కాను. ఇది 18:40PMకి బయలుదేరాల్సిన విమానం, కానీ 19:40PMకి విమానాశ్రయం నుండి బయలుదేరింది." ఆమె చెప్పింది.
నేను క్యాబిన్ సూపర్‌వైజర్ (సోనా)కి తెలియజేసినప్పుడు, ఆమె క్షమాపణలు చెప్పింది.

"నా శాకాహార భోజనంలో మొదట ఆలస్యం, తర్వాత నాన్ వెజ్. ఇది చాలా నిరాశపరిచింది. ఇది నా మనోభావాలను దెబ్బతీసింది. దాని క్యాటరింగ్ సేవలు, ఆలస్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఎయిర్ ఇండియాను కోరుతున్నాను" అని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments