Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం' అని ఉచ్ఛరించినా వివాదమవుతోంది : నరేంద్ర మోడీ ఆవేదన

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:58 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో 'ఓం' అని మాట్లాడినా వివాదాస్పదమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. ఆకాశవాణి రూపొందించిన ‘రామ్‌చరిత్‌ మానస్‌’ డిజిటల్‌ ప్రతుల(సీడీ)ను సోమవారం ఆయన ఢిల్లీలో ఆవిష్కరించారు.
 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ‘ఓం’ అని ఉచ్ఛరించినా వివాదంగా మారుతోందన్నారు. దేశంలో ప్రతిదానికీ సిద్ధాంతరాద్ధాంతాలు రేగుతున్న నేటి వాతావరణంలో ఓంకారం కూడా రచ్చలు - రావిళ్లకు దారితీసే వివాదం అవుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 
 
‘రామ్‌చరిత్‌ మానస్‌’ భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప ఇతిహాసమని కొనియాడారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఆకాశవాణిపైనా మోడీ ప్రశంసల వర్షంకురిపించారు. ఆ సంస్థ వద్ద పలువురు ప్రముఖ కళాకారులకు చెందిన 9 లక్షల గంటల ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయని.. అది అమూల్యమైన కలెక్షన్‌ అని, వాటిని శాశ్వతంగా భద్రపరచాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments