Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మహిళలపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య.. చివరికి?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:39 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన భర్తను వీడియో తీసిన భార్య బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో ముజాఫర్ నగర్‌కు చెందిన సంజీవి లోహన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ తతంగాన్ని సంజీవి భార్య అతనికి తెలియకుండా వీడియో తీసింది. కొద్ది రోజుల అనంతరం సంజీవి అత్యాచారానికి పాల్పడిన మహిళల్ని ఆ వీడియో చూపించి బెదిరించి.. మళ్లీ అత్యాచారానికి పాల్పడాలనుకున్నాడు. 
 
కానీ సంజీవి భార్య తాను తీసిన వీడియోను భర్తకు చూపెట్టింది. అంతేగాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఈ వీడియోలను ఫార్వర్డ్ చేస్తానని బెదిరింది. దీంతో భర్త షాకయ్యాడు. అంతేగాకుండా సంజీవి చేత అత్యాచారానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments