Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మహిళలపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య.. చివరికి?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:39 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన భర్తను వీడియో తీసిన భార్య బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో ముజాఫర్ నగర్‌కు చెందిన సంజీవి లోహన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ తతంగాన్ని సంజీవి భార్య అతనికి తెలియకుండా వీడియో తీసింది. కొద్ది రోజుల అనంతరం సంజీవి అత్యాచారానికి పాల్పడిన మహిళల్ని ఆ వీడియో చూపించి బెదిరించి.. మళ్లీ అత్యాచారానికి పాల్పడాలనుకున్నాడు. 
 
కానీ సంజీవి భార్య తాను తీసిన వీడియోను భర్తకు చూపెట్టింది. అంతేగాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఈ వీడియోలను ఫార్వర్డ్ చేస్తానని బెదిరింది. దీంతో భర్త షాకయ్యాడు. అంతేగాకుండా సంజీవి చేత అత్యాచారానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments