Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కళ్లెదుటే 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్... బైకుపై వెళుతుంటే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చె

UttarPradesh crime
Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చెక్ చేయించుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యంలో వారి బైకును నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని బైకు పైనుంచి కిందికి లాగి సమీపంలో వున్న చెరకు తోటలోకి తీసుకెళ్లారు. 
 
అక్కడ ఆమె భర్తను ఓ చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. అలా అయితే పసిబిడ్డను చంపేస్తామని ఆమెను బెదిరించి బలవంతంగా ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఘటనా ప్రదేశంలో పసిబిడ్డ ఏడుపులు, మహిళ అరుపులను సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు విని పరుగు పరుగున వచ్చారు. కానీ అప్పటికే ఆ నలుగురు కామాంధులు పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం