Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో లైంగికదాడి బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.. ఎందుకని?

ఉత్తరప్రదేశ్‌లో గతవారం నడిరోడ్డుపై లైంగిక దాడికి గురైన బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. గతనెల 25న జరిగిన ఘటనపై పోలీసులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని.. అందుకే మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మే 25న

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (10:04 IST)
ఉత్తరప్రదేశ్‌లో గతవారం నడిరోడ్డుపై లైంగిక దాడికి గురైన బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. గతనెల 25న జరిగిన ఘటనపై పోలీసులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని.. అందుకే మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మే 25న రాత్రి ఢిల్లీ నుంచి వస్తున్న ఓ వాహనాన్ని జేవార్‌లో దుండగులు అడ్డగించి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.
 
వాహనంలోని నలుగురు మహిళలపై లైంగికదాడికి పాల్పడటమే కాక, అడ్డుకోబోయిన బంధువును కాల్చి చంపారు. కాగా ఆదివారం ఉదయం ముగ్గురు బాధితులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు వెల్లడించారు. మరో బాధితురాలు కూడా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. మరోవైపు కేసు దర్యాప్తు కొనసాగుతు న్నదని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ లవ్‌ కుమార్‌ వెల్లడించారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం