Webdunia - Bharat's app for daily news and videos

Install App

నది మధ్యలో చిక్కుకున్న కూలీలు... ఎలా బయటపడ్డారు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (13:20 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నలుగురు కూలీలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయపటపడ్డారు. రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా శ్యామాపూర్ ఏరియాలో ఓ నదిలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో పని ముగిసిన తర్వాత నలుగురు కూలీలు అక్కడే నిద్రించారు.
 
అయితే ఇంతలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో నదిలో వరద నీరుపోటెత్తింది. నిద్రలోంచి లేచి చూసేసరికి నీరు చుట్టుముట్టింది. దీంతో బయటకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. 
 
వెంటనే ఫోన్ ద్వారా విషయం తెలుపడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేయిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కూలీలు చుక్కుకున్న ప్రాంతానికి చేరుకున్న అధికారులు క్రేన్ సాయంతో ఆ నలుగురు కూలీలను రక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments